శ్రీ రెడ్డి ఏంచేసినా కూడా అది అదుర్స్ అని అందరి నోట్లో నానుతూ వస్తుంది.హైదరాబాద్‌లో వివాదాలకు తెరలేపి చెన్నై వెళ్లిపోయింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అక్కడ కూడా వివాదాల వైపు వెళ్లినా ఎందుకో ఈ మధ్య ఆపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మాత్రమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే, శ్రీరెడ్డి తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో పాల్గొంది.


రైతుల సంక్షేమ కోసం ఆమె చేసిన కార్యక్రమానికి ప్రవోలియన్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహించింది. నవంబర్ 3వ తేదీ రాత్రి జరిగిన ఆఖరి రోజు ఫ్యాషన్ షోలో శ్రీరెడ్డి పాల్గొంది. ఈమెతో పాటు సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి ర్యాంప్‌పై మెరిశారు. అందరి భామలతో శ్రీరెద్ది మాత్రం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.ఆమె ధరించిన దుస్తులు. ఆల్ట్రా మోడరన్‌గా ఉంది ఆమె డ్రెస్.
 

అందాలు ఆరబోస్తూ మెరిసింది దానితో ఆమె హైలైట్ గా నిలిచింది..ఈ ఫ్యాషన్ వీక్‌లో నటుడు, మోడల్ గణేష్ వెంకట్రామన్ - నిషా దంపతులు కూడా పాల్గొన్నారు. అలాగే, మాజీ క్రికెటర్, నటుడు శ్రీశాంత్‌తో పాటు పలువురు మోడళ్లు ర్యాంప్‌పై నడిచారు. 
 
ఈ షోలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రిను అలుంకల్, రూపా పాటిల్, హీనా కౌశర్, సౌరవ్ మజుందర్, రేష్మా కున్హి, హరి ఆనంద్ రూపొందించిన దుస్తులను మోడళ్లు ప్రదర్శించారు. సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ సమీర్ ఖాన్ పర్యవేక్షణలో ఫ్యాషన్ షో జరిగింది. అందుకే ఈ షోలో శ్రిరెడ్డీ హైలైట్ గా నిలిచింది. ఆ షో యొక్క ఫోటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె వేసిన ఈ డ్రెస్ మరింత హాట్ గా ఉండటంతో ఆమె అందాలు ఉట్టి పడుతుండటంతో అమ్మడు అందరి కళ్ళను ఆకర్షించింది


మరింత సమాచారం తెలుసుకోండి: