సోషల్ మీడియా లో బూతు పురాణ రాణి అయినా శ్రీ రెడ్డి ఏ బూతు వాడిన అది ఒక పెద్ద వార్తవవుతుంది. కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమాన్ని చేపట్టిన రోజు నుండి ఈమె ఫుల్ల్ ఫేమస్ అవుతూ వచ్చింది. టాలీవుడ్ లోని ఏ యాక్టర్ ని వదలదు ఈమె. అది మెగాస్టార్ చిరంజీవి అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే..బోల్డ్ గా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంది. 

 

 
 
తాజాగా శ్రీ రెడ్డి తన బూతు కామెంట్ల తో సైరా స్టార్ చిరంజీవి పై ఫేసుబుక్ లో పోస్ట్లు పెట్టింది. అయితే ఆమె అందుకు అలా చేసిందో తెలియాలంటే మనం బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే సమయంలోకి వెళ్ళాలి. 

 

 
 
 
ట్రాన్సజెండెర్ తమన్నా బిగ్ బాస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే గ్రాండ్ ఫినాలేకు బిగ్ బాస్ షో కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి అందరి కంటెన్స్టెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతలో తమన్నా వంతు రావడంతో ఆమెను ఉద్దేశిస్తూ ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు అనేయడంతో ఆ వ్యాఖ్య అనేక చర్చలకు దారితీసింది. 

 

 
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేస్తూ శ్రీ రెడ్డి కొన్ని అసభ్యంతో కూడిన అవమానకర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి విదితమే. ఈ సందర్భంగా తమన్నా శ్రీ రెడ్డి ని విమర్శించింది. దీన్నే చిరంజీవి ఉద్దేశిస్తూ తమన్నా ని పొగుడుతూ పరోక్షంగా శ్రీరెడ్డి ని వేగతాళి చేశాడని వార్తలు వచ్చాయి. ఎవరు ఏం అనకపోయినా అందర్నీ టార్గెట్ చేసే శ్రీరెడ్డి ఈ విషయాన్నీ గమనించిన వెంటనే తనదైన రీతిలో స్పందించంది. మీ వారసుల ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్, వాళ్ళు ఏయే పబ్బుల్లో ఎవరెవరితో తిరిగారో ఆ డాటా అంతా ఉందని బూతు కామెంట్ చేసింది శ్రీరెడ్డి. 

 

 
ఇంకో పోస్ట్ లో, ఎవరికైతే నేను నచ్చనో వారంతా వచ్చి నా ప్యాంటీ వాసనా చూడండి. చూస్తే నన్ను తప్పకుండ ఇష్టపడతారంటూ పచ్చి బూతు వాడేసింది. నాగార్జున, చిరంజీవి కి గిఫ్ట్ ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్య చేసింది. హీరోలు గా పిలవబడే వాళ్ళు వచ్చి నా బ్రా ప్యాంటీ ఉతకండి. అప్పుడు నా విలువ తెలుస్తుందని ఇంకో పోస్ట్ లో పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: