సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత.. మహేష్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఎప్పటికి తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే. దానికోసం ఈమె అత్తగారిని ఆదర్శనంగా తీసుకుందట. పెళ్ళినప్పటి నుండి ఇప్పటివరకు ఈ అమందు సినిమాలకు దూరంగా ఉంది. అప్పటి నుండి ఇప్పటివరకు కుటుంబ మరియు పిల్లల బాధ్యతలను తనమీద వేసుకొని సంసారాన్ని సాగిస్తుంది. 


అంతేకాక కట్టు బొట్టు కూడా పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే.. కాగా, ఓ నేపథ్యంలో ఓ అభిమాని ఓ ప్రశ్న అడిగారు.  మీకేమైనా ఫోబియానా.. మోడరన్ గా ఉండరు.. అని, దానికి సమాధానం ఇచ్చిన ఈ అమ్మడు.. నాకు ఇలానే ఇష్టం అలాగని నాకు రోగాలున్నాయి అనుకోకండి నేను బాగానే ఉన్నాను. నువ్వు చూడాలనుకుంటే చూడు లేకుంటే లేదు అంటూ ఆమె ఇచ్చిన సమాధానం కూడా అందరికి షాక్ ఇచ్చింది. 


తాజాగా మహేష్బాబు సోదరి కొడుకు గల్లా అశోక్ కొత్త సినిమా ప్రారంభమైన ఈ సినిమా పూజ కార్యక్రమాలకు ఈ అమ్మడు కూడా ముఖ్య అతిగా హాజరైంది. ఆ ఫంక్షన్ కు సూపర్ సూపర్ స్టార్ తో  పాటుగా  సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిధిగా హాజర్యయారు. రామ్ చరణ్సినిమా మొదటి షూట్ ప్రారంభానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిగా హాజరయ్యి ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. 


ఇది ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి నమ్రత మాత్రం మోడ్రెన్ లుక్ లో అదిరిపోయేలా కనిపించింది.  ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఆయన బదులు సతీమణి నమ్రతా శిరోద్కర్ విచ్చేశారు. బ్లాక్ మిడీ డ్రెస్‌లో మెరిసిపోయారు. బ్లాక్ మిడీ, బ్లాక్ కలర్ బూట్స్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. 47 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: