ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధి జార్జి రెడ్డి
జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న
సినిమా 'జార్జి రెడ్డి'.. 1965 బ్యాక్ డ్రాప్ లో జరిగిన విద్యార్ధి ఉద్యమాల్లో ముందుండి నడిపించిన వ్యక్తి నే ఈ జార్జి రెడ్డి.. ఇది ఇలా ఉండగా ఈ
సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ కు జనాల్లో మంచి స్పందన లభించింది. ఉద్యమకారుడు జార్జ్రెడ్డి ఈ సినిమాకి విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు.
'వంగవీటి' ఫెమ్
సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ ను చిత్రయూనిట్ డేట్ ఫిక్స్ చేశారు. కాగా, ఈ
ఈవెంట్ కు
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఈ నెల 17 న ఈ చిత్ర ప్రీ రిలీజ్
ఈవెంట్ జరగనుంది. మరి ఆ
ఈవెంట్ కు పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా విచ్చేస్తారో లేదో చూడాలి మరి.
గతంలో
పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో జార్జి రెడ్డి గురించి అన్న విషయం తెలిసిందే.. అందుకే అయన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కు ఆ చిత్రయూనిట్ అభిప్రాపడుతున్నారు. మరి చిన్న సినిమాకు అంతపెద్ద స్టార్ హారో వస్తారో లేదో అన్న విషయం హాట్ చర్చలు కొనసాగుతున్నాయి.
ఒకవేళా
పవన్ కళ్యాణ్ కానున్న వస్తే ఆ
సినిమా రేంజు మాత్రము పూర్తిగా మారిపోతుందని ఆ చిత్రయూనిట్ ఆలోచిస్తుంది. ఇది మాత్రం జరిగితే ఈ
సినిమా రేంజు పీక్స్ 17వ తేదికి కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉడటంతో అందరు ఆలోచనలో పడ్డారు . ఏది ఏమైనా ఈ
సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యినప్పటి నుండి ఇప్పటివరకు సినీ స్టార్స్ అందరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు ..