ఉస్మానియా విశ్వవిద్యాలయం  పూర్వ విద్యార్ధి జార్జి రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'జార్జి రెడ్డి'.. 1965 బ్యాక్ డ్రాప్ లో జరిగిన విద్యార్ధి ఉద్యమాల్లో ముందుండి నడిపించిన వ్యక్తి నే  ఈ జార్జి రెడ్డి.. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి మొన్న రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్ కు జనాల్లో మంచి స్పందన లభించింది. ఉద్యమకారుడు జార్జ్రెడ్డి ఈ సినిమాకి విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. 


'వంగవీటి' ఫెమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ డేట్ ఫిక్స్ చేశారు. కాగా, ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఈ నెల 17 న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఆ ఈవెంట్ కు పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా విచ్చేస్తారో లేదో చూడాలి మరి. 


గతంలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో జార్జి రెడ్డి గురించి అన్న విషయం తెలిసిందే.. అందుకే అయన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ చిత్రయూనిట్ అభిప్రాపడుతున్నారు. మరి చిన్న సినిమాకు అంతపెద్ద స్టార్ హారో వస్తారో లేదో అన్న విషయం హాట్ చర్చలు కొనసాగుతున్నాయి. 


ఒకవేళా పవన్ కళ్యాణ్ కానున్న వస్తే ఆ సినిమా రేంజు మాత్రము పూర్తిగా మారిపోతుందని ఆ చిత్రయూనిట్ ఆలోచిస్తుంది. ఇది మాత్రం జరిగితే ఈ సినిమా రేంజు పీక్స్ 17వ తేదికి కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉడటంతో అందరు ఆలోచనలో పడ్డారు . ఏది ఏమైనా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యినప్పటి నుండి ఇప్పటివరకు సినీ స్టార్స్ అందరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు .. 


మరింత సమాచారం తెలుసుకోండి: