హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాగా ఫెమస్ అయిన జంట  ఏంజిలినా జోలీ, బ్రాడ్ పిట్. ప్రపంచ వ్యాప్తంగా వీరికి ఓ రేంజులో క్రేజ్ ఉంది.. ఆ విషయం ప్రతి ఇండస్ట్రీలో తెలుసు.. వీరిద్దరినీ ఫ్యాన్స్ బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. ఈ జంటకు ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే ప్రముఖ వ్యాక్స్ మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్స్‌లో వీరిద్దరి మైనపు విగ్రహాలను ఒకేసారి డిజైన్ చేసి పక్క పక్కనే పెట్టారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. 


మద్యానికి బానిసైన అతను చీటిమాటికి పిల్లలను కొట్టేవాడు. నానా హింసలకు గురిచేసేవాడు. అంటూ ఆమె వెల్లడించారు. దానివల్ల పిల్లల భవిష్యత్ చెడిపోతుందనే


అయన ప్రవర్తన రోజు రోజుకు మీతి మీరు ప్రవర్తిస్తున్నారు. నాకు పిల్లలకు మనస్సంతి లేకుండా చేస్తున్నాడు. అందుకే నేను పిల్లను దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నా అని అమ్మడు వెల్లడించారు. బ్రాడ్‌పిట్ తన పిల్లల జీవితాలను తలకిందులు చేసేశాడని తాజాగా ఏంజిలినా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా పిల్లల జీవితాలనే కాదు నా జీవితాన్ని కూడా బ్రాడ్ తలకిందులుగా మార్చేశారు. అందుకే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నా. 


కానీ పిల్లల్ని చూసుకునే హక్కు బ్రాడ్‌కి కూడా ఉంది కాబట్టి అతను ఉండే ప్రదేశంలోనే వేరే ఇల్లు తీసుకుని ఉండాల్సి వస్తోంది.ఏంజిలినా, బ్రాడ్‌పిట్ 2012లో పెళ్లి చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు పుట్టాక ఏంజిలినాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. దాంతోో ఇద్దరు పిల్లల్ని జన్మనిచ్చాక మరో నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏంజిలినాతో విడిపోయాక బ్రాడ్‌పిట్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.కానీ ఆమె ఒప్పుకోలేదు


మరింత సమాచారం తెలుసుకోండి: