సాధారణ మహిళలు ఎవరైనా భర్త అడుగుజాడల్లో నడవాలని అనుకుంటారు.. అలాగే భర్తను ప్రేమగా చూసుకోవాలని అనుకుంటారు. అందుకే భారతీయ సాంస్కృతి ప్రకారం పతియే ప్రత్యక్ష దైవం అని అంటారు.. అది నిజమే అనుకోండి.. అలానే నడుచుకుంటారు కూడా.. ఇకపోతే భర్తను ఒక అమ్మాయి చూస్తే తట్టుకొరు చాలా మంది ఆడవాళ్ళు.. అలాంటిది సినిమా వాళ్ళ విషయానికొస్తే ఇంకా చెప్పనకర్లేదు..

అలాంటిది తాజాగా ఓ హీరో భార్య తన భర్త అలాంటి సీన్స్ లలో నటించినప్పుడు చాలా బాధపడుతున్నా అని వెల్లడించింది...వివరాల్లోకి వెళితే..తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ తన భర్త గురించి ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడారు. ఆయుష్మాన్ బాలీవుడ్ కింగ్‌గా ఎదిగిపోయాడు. 

అతను చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆయన నటించిన ‘బాలా’ సినిమా అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో తహీరా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఆ తర్వాత అది సినిమా అని సరిపెట్టుకున్న. ..అందరి మగాళ్ళ లాగే మా ఆయన అనుకున్న ఆ తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.. 

ఇకపోతే ఇప్పుడేమో ఆయన సినిమాలకు నేనే దగ్గరుండి మరీ చెప్తున్నా అంటూ ఆమె వెల్లడించింది.. అంతెందుకు తాజాగా మా వారు నటించిన ‘అంధాధున్’ సినిమాలో రాధికా ఆప్టేతో రొమాన్స్ చేసే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్‌లో వారిద్దరి మధ్య ఏదో మిస్సయింది అని నేనే సలహాలు ఇచ్చే స్టేజ్‌కి వచ్చాను. నాకు నా భర్త 18 ఏళ్లుగా తెలుసు. నేను ఆయుష్మాన్ భార్యను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.. అందరూ ఇప్పుడు నన్ను నిజమా అని అందరూ అడుగుతున్నారు...ఇప్పుడు అందరి దృష్టి నా మీద పడింది అంటూ ఆమె వెల్లడించింది...


మరింత సమాచారం తెలుసుకోండి: