అక్కినేని ఫ్యామిలీ అంగరంగవైభవంగా ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరైంది.
నాగార్జున, అయన
భార్య అమల,
నాగార్జున పిల్లలు
నాగ చైతన్య,
అఖిల్, నాగ్ మిగతా ఫ్యామిలీ అందరూ హాజరయ్యారు. అక్కినేని ఫ్యామిలీ సగర్వంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు
సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అనుకున్నారు.
కానీ, అక్కడ అక్కినేని నాగేశ్వర రావు కోడలు అమల కనిపించింది. కానీ,
నాగార్జున కోడలు
సమంత కనిపించలేదు. ఎందుకని ఆమె ఈ వేడుకలు హాజరు కాలేదో తెలియడం లేదు. అక్కినేని ఫ్యామిలీ నిర్వహించే ప్రతి వేడుకకు ఫ్యామిలీ మొత్తం యూనిటీగా హాజరవుతారు. మిగతా ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మాత్రం అందరు తప్పకుండా హాజరవుతుంటారు.
కానీ, ఈ వేడుకకు
సమంత హాజరు కాకపోవడం విమర్శలకు తావునిస్తోంది.
సమంత ఎక్కడ ఉంది. ఎందుకు హాజరు కాలేదని అక్కినేని అభిమానులు అడుగుతున్నారు. ఇక కొంతమంది ఏదేదో కల్పించుకొని మాట్లాడుతుంటారు. సమంతకు ఆరోగ్యం బాగాలేదని,
సమంత ప్రెగ్నెంట్ గా ఉందని, అందుకే ఆమె ఈ వేడుకలకు హాజరు కాలేదని కొందరు అంటున్నారు.
సమంత షూటింగ్ బిజీలో ఉందని మరికొందరు అంటున్నారు.
పెద్ద పెద్ద స్టార్స్ హాజరైన ఈ వేడుకకు అక్కినేని కుటుంబం నుంచి తరువాత తరం వ్యక్తులు ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అక్కినేని
నాగార్జున తన ఇద్దరు కొడుకులు, కోడళ్ళకు అప్పగిస్తారు. అందులో సందేహం అవసరం లేదు. ఇలాంటి వేడుకల్లో
సమంత చాలా స్పీడ్ గా ఉంటుంది. మరి ఈ సమయంలో
సమంత ఉంటె ఎంత బాగుంటుంది. వేదికపై రేఖ ఉన్నది.
బోనీకపూర్ వంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఇలా అందరు ఉన్నప్పుడు
సమంత కూడా ఉంటె బాగుంటుంది కదా.