ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది తమ అందాలు వృధాగా పోతున్నాయి..సినిమాలు లేకుంటే ఏమౌతుంది..సోషల్ మీడియాలో డొక ఉండదుగా అంటూ పెద్ద హీరోయిన్స్ నుండి కుర్ర హిరోయిన్ వరకు క్లీవేజ్ షో పేరుతో పిచ్చెక్కిస్తున్నారు ఆ విధంగా వారి పాపులారిటీ నీ పెంచుకుంటూ వస్తున్నారు..

 

ఒకప్పుడు పద్ధతిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అన్ని విప్పి చూపిస్తున్నారు..సినిమా సినిమానే ఇది ఇదే నంటూ చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చేచేస్తూన్నారు. కాగా తాజాగా హైదరాబాదీ పోరి ఇషా రెబ్బా క్కూడా చిన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది కానీ ఈ మధ్య అందాల ఆరబోతకు ఈమె కూడా బానిస అయింది..టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆసక్తికర పాత్రల్లో నటిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బ. సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతుంటుంది.


తాజాగా ఈ విషయంపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో అంత హుందాగా కనిపించే మీరు సోషల్ మీడియాలో మాత్రం ఎందుకు హాట్ ఫోటోలను ఫోస్ట్ చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. నాలో హాట్‌నెస్‌ ఉంది. కానీ మన మేకర్స్‌ దాన్ని చూపించటం లేదు. అందుకే నేనే సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నా అంటూ అమ్మడు అంటుంది..

 

ప్రస్తుతం ఈ భామ హీరోయిన్‌గా నటించిన రాగల 24 గంటల్లో రిలీజ్‌ రెడీ అవుతోంది. సత్యదేవ్‌, శ్రీకాంత్‌  గణేష్‌ వెంకట్రామన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా .. ఈ సినిమా నవంబర్22న రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో అమ్మడు కూడా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగ ఉంది..తన కెరీర్‌, గ్లామర్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది..ఎది ఏమైనా కూడా కుక్క తోక వంకర అన్న విషయం సరిపోద్ది..ఆ విధంగా వారి పాపులారిటీ నీ పెంచుకుంటూ వస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: