కియారా అద్వానీ బాలీవుడ్లో  సినిమాతో  తెరంగ్రేటం చేసిన అందాల ముద్దుగుమ్మ. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత, మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భారత్ అనే నేను సినిమాలో  తన నటనతో  అందరిని ఆకట్టుకుంది . ఆ తర్వాత రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో కనిపించింది ఈ సినిమాలో తన అందచెందాలతో కూరల మతులు పోగొట్టింది. మల్లి బ్లవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ లో భారీ హిట్ ని అందుకుంది . 

 

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ అంటూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అనే కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో ఒక బాక్సింగ్ నేపథ్యం లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ నిర్మించబోతున్నాడు. ఇప్పుడు యూనిట్ సభ్యులు హీరోయిన్ వెతికే పనుల్లో పడ్డారు.

 

 

మొదట ఈ చిత్రం కోసం కియారా అద్వానీని సంప్రదించారు దానికి  ఓకే కూడా చెప్పింది కాని ఇతర సినిమాలకు ముందే డేట్లు ఇచ్చిన కారణంగా కొంత సమయం కావాలని కోరిందట. అందుకే నిర్మాతలు ఓకే అన్నారని.. కాని హీరో వరుణ్ తేజ్ మాత్రం ఆమె కోసం తాను ఎదురు చూడలేను అంటూ నిర్మాతలతో గొడవపడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం పైన సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మెగా మూవీ కి వెంటనే డేట్లు అడిగిన కారణంగా కైరా అద్వానీ ఆఫర్ ను తిప్పికొట్టినట్లు వార్తలు  వస్తున్నాయి.

 

కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో చాల బిజీ హీరోయిన్. అక్కడ బిజీగా ఉన్నా కూడా సౌత్ లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది. కాని డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల వరుణ్ తేజ్ కు జోడీగా నటించే అవకాశంను వద్దు అనుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: