తెలుగు బుల్లి తెరపై చాలా మంది యాంకర్లు గా కొనసాగుతున్నారు. కొత్త యాంకర్లు కూడా రోజు రేవుజుకు పెరుగుతూ వస్తున్నారు. అయితే తెలుగు బుల్లి తెరపై మాత్రం ఫెమస్ హాట్  యాంకర్లు అంటే ముఖ్యంగా వినపడే పేర్లు అనసూయ, రష్మీ, శ్రీముఖి అన్న విష్యం తెలిసిందే.. కాగా, శ్రీ ముఖి తన అందం తో పాటుగా, తన అల్లరితో రచరేపుతున్న శ్రీముఖి ఎవరితో షో ను పంచుకుంటే వారితో స్టేజ్ కెమిస్ట్రీని కూడా బాగానే కానిస్తూ ఉంటుంది. 

 

ఈ నేపథ్యంలో ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన పటాస్ షో లో యాంకర్ రవితో ఈమె చేసిన స్టేజ్ రొమాన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ షూ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయింది. తన అల్లరితో, అందంతో పాటుగా శ్రీముఖి వేసే రాములమ్మ స్టెప్పులతో బాగా పాపులర్ అయ్యిందని ఆయన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా శ్రీముఖి బిగ్ బాస్ లో కూడా తన హవాను కొనసాగించిన విషయం తెలిసిందే.. 

 


బిగ్ బాస్ రన్నర్ గా రాణించిన శ్రీముఖి మరోవైపు సోషల్ మీడియాలో శ్రీముకి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ పై ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూసే ఛానెళ్లు,నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. ఇన్ని ఉన్నా.. ఇంకా ఏదో ఆశించి శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్కడ ఈమెకు బిగ్‌బాస్ కిరీటం కొద్దిలో మిస్ అయిన ఈ రియాలిటీ షోతో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. లౌడ్ స్పీకర్ అనే బిరుదును సంపాదించుకుంది శ్రీ ముఖి. 


]మరో విషయమేంటంటే.. బిగ్‌బాస్ తర్వాత ఏ ప్రోగ్రామ్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. ఈమె స్టార్ మా యాజమాన్యంలో ఒక షో చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో శ్రీముఖి పాట పాడుతూ. స్టెప్పులు వేసింది. అంతేకాదు స్టార్ మా మ్యూజిక్ రీ లోడెడ్ అనే కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ఆడటంతో పాటు పాట పాడి ప్రేక్షకులను సర్ఫ్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి మాములుగా రచ్చలేపేది లేదంటున్న శ్రీముఖి..

మరింత సమాచారం తెలుసుకోండి: