ఈ మధ్య కాలంలో యువతలో క్రేజ్ ను తీసుకురావడానికి చాలా మంది కొత్త ఫోటోలను దిగి పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రెటీల విషయానికొస్తే.. హాట్ డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చి రోజులు పోయాయి..ఇప్పుడు ఇంకాస్త కొత్తగా ఉండాలి అందుకే న్యూడ్ గా ఫోటోలను పెడితే బాగా పాపులర్ అవుతారు అని ఓ బ్యూటీ రోజుకో  యాంగిల్ లో ఫోటోలను పెడుతుంది..

 

సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోలతో రచ్చ చేసే టీవీ యాంకర్‌ పద్మ లక్ష్మీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేసింది. బాత్‌టబ్‌లో న్యూడ్‌గా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజెన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు ఈ అమ్మడు తాజాగా బాత్ టబ్ లో న్యూడ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది..

 

భారతీయ సంతతికి చెందిన 49 ఏళ్ల అమెరికన్‌ రచయిత్రి పద్మ పార్వతి లక్ష్మీ వైద్యనాథన్‌. గ్లామర్‌ ఫీల్డ్‌లో పద్మ లక్ష్మీగా పాపులర్‌ అయిన ఈమె పలు టెలివిజన్‌ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. ముఖ్యంగా అమెరికన్ కుకింగ్‌ కాంపిటీషన్‌ కార్యక్రమం టాప్‌ చెఫ్‌కు వ్యాఖ్యతగా ఈమె పాపులర్‌ అయ్యింది. అంతకు మించి సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు మరింతగా చేరువైంది.

 


హాట్ గా దర్శన మిస్తున్న ఈ అమ్మడు తాజాగా..గతంలోనూ పద్మ లక్ష్మీ పోస్ట్ చేసిన పలు ఫోటోలు వివాదాస్పదమయ్యాయి. తన వక్షోజాలను చేతులతో కప్పుకొని అర్ధనగ్నంగా దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది పద్మా లక్ష్మీ అయితే ఆ ఫోటో చాలా వివాదాలకు చోటిస్తుంది.. ఇప్పుడు తాజాగా  స్నానం చేస్తూ వృక్షోజాలను కొద్ది కవర్ చేస్తూ ఫోటోలు దిగింది అది ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ పారి చూడండి...

మరింత సమాచారం తెలుసుకోండి: