పశు  వైద్యురాలు ప్రియాంక రెడ్డి  కేసులో మలుపులు దాటాయి...ఈ కిరతకానికి ఒడిగట్టిన వారిని ఎట్ట కేలకు పోలీసు శాఖ పట్టు కున్నారు.. ప్రియాంక హత్య కేసు తెలుగు రాష్ట్రాలను కదిలించి  వేస్తుంది... అమ్మాయిల తల్లి  ద్రండ్రులు ఆరు గంటలకు పిల్లల్ని బయటకు పంపాలంటే భయ పడుతు న్నారు...మొన్న ప్రియాంక హత్య మరవక ముందే మరో హత్య..


క్షణ కాలం సుఖం కోసం అమా యిలను మాన భంగం చేసి తల్లి దండరులందరికీ తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నారు.. ఈ వార్తపై చాలా మంది కంటతడి పెడుతు న్నారు... ప్రియాంక హత్య కేసు మాత్రం సినీ రాజకీయ ప్రము ఖులు సంతాపం తెలి పారు..కొందరు ప్రము ఖులు ప్రియాంక ఇంటి కెళ్ళి మరి కుటుంబ సభ్యులను పరామర్శించారు..


తాజాగా ఈ విషయం పై  స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఈ విషయం పై మాట్లాడుతూ.. సమాజంలో ఆడవారి లేకుంటే ఈ మగాళ్లు ఎక్కడ ఉండరేమో పాలు తాగి రొమ్మును గుద్దే  వారు.. కామం తో కళ్లు మూసుకొని చేస్తున్నారు..అక్క చెల్లి అమ్మా  అనే వారు కూడా ఆడ వల్లే అన్ని సృష్టి కూడా ఉంటుంద ని అన్నారు.. ఇవాళ ప్రియాంక రెడ్డి కేసు చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు.


ఆడ పిల్ల అనేది ఒక ఆట బొమ్మ ఆలాంటి ఆడపిల్ల కంటే ఇవ్వాలా లెక్కలేదు. వావి వరుసలు మరచి 5 నిమిషాల సుఖం కోసం ఆడవాళ్లపై పడుతున్నారు. కామ వాంఛలు తీర్చుకుంటున్నారు.  ఆ విషయం ఎక్కడ బయటకు చెబుతారో అని ఇలా బ్రతి కుండగానే పెట్రోల్ పోసి నిప్పంటి చారు సమాజం సిగ్గుతో తల దించుకోవాలి అంటూ రాములమ్మ ఫైర్ అయ్యింది.. ఇక ఈ  విషయం  పై నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెలి సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: