దిశ వంటి ఘటనలు చోటు చేసుకుని ప్రభుత్వాలలో చట్టాల్లో మార్పులు వస్తున్నా గాని మనుషుల్లో అసలు మార్పులు రావటం లేదు. సమాజంలో మనిషి రోజురోజుకి చాలా హీనంగా అడవిలో ఉన్న మగాళ్ళ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. శరీరం ఏది చెబితే అది... ఎలా చెబితే అలా.. ఎవరితోబడితే వారితో చాలా హీనంగా నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ వావివరసలు లేకుండా జంతువుల కంటే హీనంగా తయారవుతున్నారు. ఇప్పటికే దిశ అత్యాచారం హత్య ఘటన మరియు నిర్భయ లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆలోచింపజేసే విధంగా దేశంలో కొత్త కొత్త చట్టాలను తీసుకు అవటానికి నాంది పలుకుతూ అంటే మరోపక్క మనిషి తనకి వాటితో సంబంధం లేనట్టుగా చెలరేగి పోతున్నాడు. ముఖ్యంగా దేశంలో ఆడజాతి త్వరలోనే కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని దేశం మొత్తం రాజకీయ నాయకులు మరియు రాజకీయ పార్టీల అంతా పార్టీలలో అసెంబ్లీలో గొంతు చించుకొని అరిచి పోరాడుతుంటే...మరో పక్క దేశంలో ఉన్న కొంతమంది మహిళలు చాలా హీనంగా కుక్కల కంటే దారుణంగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు.

 

విషయంలోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల లో దారుణమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తన ప్రియుడి కోసం తన కన్న కూతురిని పడుకోబెట్టిన ఓ తల్లి ఉదంతం. ఆ ప్రియుడు ఆ రాత్రంతా తన ప్రియురాలి కూతురితో చాలా రాక్షసంగా ప్రవర్తించి శరీర కోరికలను అనుభవించు కొన్న ఘటన తాజాగా ఇటీవల జరిగింది. విషయంలోకి వెళితే కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల లో తల్లి మార్తమ్మ తన మైనర్ కూతురిని బలవంతంగా తన ప్రియుడి తంగిరాల రాంబాబు అనే వృద్ధుడు వద్దకు పంపింది. అతను రాత్రంతా ఆ బాలికకు నరకం చూపించాడు.

 

దీంతో మైనర్ బాలిక తన నానమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. తల్లి మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. ఏంటో ఈ సంఘటన తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా షాక్ తిన్నారు. అసలు అది అమ్మనే… లేకపోతే మనిషి రూపంలో ఉన్న రాక్షస అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముందు మగవాడికి కాదు ఇలాంటి వాటిని ప్రేరేపించే ఆడదానికి 21 రోజుల్లో కాదు దొరికిన కొద్ది గంటల్లోనే ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: