పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
చరణ్ కు జోడిగా
అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు కు జోడిగా
హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటించనుంది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రూపొందుతున్న ఈచిత్రంలో
ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. వీరితో పాటు
బాలీవుడ్ స్టార్
హీరో అజయ్ దేవగన్ ,
సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లోనటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.