ప్రస్తుతం సినిమాల జోరు ఎంత ఎక్కువగా ఉందొ చెప్పనక్కర్లేదు. చూస్తున్న పరిస్థితి, చేస్తున్న సినిమాల హంగామా చూస్తేనే తెలిసిపోతుంది. అందుకే సినిమాల జోరు హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు జరుగుతున్న హంగామాలు కూడా మాములుగా లేవని చెప్పాలి. 2020 సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాల విషయానికొస్తే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, దర్బారు, ఎంతమంచివాడవురా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. 


కాగా, మహేష్ బాబు, అల్లు అర్జున్ ,రజిని కాంత్ సినిమాలు భారీ బడ్జెట్ తో పాటుగా  రోజుకో విదంగా భారీ అంచనాలను పెంచుతూ వస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాలనుండి విడుదలయిన పాటలు, ట్రైలర్లు, టీజర్లు సినిమా లపై గట్టి పోటీనిస్తున్నాయి. ఈ మేరకు కంటెంట్ ఉంటె చాలు సినిమాలు ఆటోమేటిక్ గా హిట్ అవుతాయి అంటూ కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 


అయితే, రేపు న్యూయార్ కానుకగా సినిమాల నుండి ఇదొక వార్త విడుదల అవుతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ నుండి పార్టీ సాంగ్, అల  వైకుంఠపురములో సినిమా నుండి సామజవరగమనా  సాంగ్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు మంచిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నా విషయం తెలిసిందే. కాగా, ఎంతమంచివాడవురా సినిమా నుండి కూడా మరొక వార్త ఉందంటున్నారు చిత్ర బృందం. 

తన వల్ల జరిగిన పొరపాట్లును సరిదిద్దే ప్రయత్నం చేస్తాడట, ఇదే ఈ చిత్రం మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. అయితే ఆ తరువాత హీరో తన లైఫ్ లో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా ఒక నాటకం లాగే.. ఈ జీవితం కూడా ఓ నాట‌క రంగమే అని నమ్ముతాడట. అది ఈ సినిమాలో సాగుతున్న కథ. కాగా శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకాగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మాత్రం హిట్ ని అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: