సైన్టిఫిక్
థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభా నటేష్ ,
రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్
రాజ్ పుత్ , తాన్యా హాప్ కథానాయికలుగా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో
రవి తాళ్లూరి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గత ఏడాది టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు ,
అమర్ అక్బర్ ఆంటొని రూపంలో మూడు భారీ డిజాస్టర్లను చవిచూసిన
రవితేజ,
డిస్కోరాజా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇదిలావుంటే
రవితేజ ప్రస్తుతం
గోపిచంద్ మలినేని తో క్రాక్ అనే
సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రంలో
రవితేజ పవర్ ఫుల్
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో
శృతి హాసన్
హీరోయిన్ గా నటిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. కాగా రవితేజ -గోపిచంద్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో డాన్ శీను, బలుపు తెరకెక్కాయి.