సంక్రాంతి కి సినిమాల సందడి మామూలుగా లేదన్న విషయం  తెలిసిందే.. మహేష్ బాబు , రష్మీక మందన్న హీరో హీరోయిన్లు గా  కలిసి నటిస్తున్న చిత్రం 'సరిలేరూ నీకెవ్వరూ'..   డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కాబోతుంది.. కాగా ఈ చిత్రం హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.. 

 

సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం విడుదలకు ఎప్పుడెప్పుడా అన్నవిదంగా సిద్దంగా ఉంది.. మొన్న అమ్మద్య సెన్సార్ కు వెళ్ళిన ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ ను అందుకుంది..మహేష్ గత చిత్రం మహర్షి సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. సినిమాలో లేడీ బాస్ విజయ శాంతి , రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు..ఈ సినిమా ద్వారానే ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందన్న విషయం తెలిసిందే.. 

 

 ఇకపోతే తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది... అతి పెద్ద సినిమా, చిరంజీవి రాకా కారణంగా అభిమనులు రాకా కూడా ఈవెంట్ కు ఎక్కువగానే ఉంది.. ఇద్దరు స్టార్ హీరోలతో పాటుగా మిగిలిన హీరో లు రావడంతో సినిమా బాగా హిట్ నో..భారీగా తరలి వచ్చిన జనాలను చూసి చిరంజీవి షాక్ అయ్యాడని చెప్పాలి..మహేష్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ చిరంజీవి అనడం గమనార్హం...

 

సరిలేరు’ ట్రైలర్ లో ‘మేజర్ చంద్రకాంత్’, అతడు మూవీ పోలికలు ఉన్నాయనే ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. అలాగే మ‌హేష్ అత‌డు సినిమాను కూడా కొంత పోలి ఉంద‌ని.. స్టిల్స్‌, లుక్స్ అలాగే ఉన్నాయని మ‌హేష్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు... వాటిపై అనిల్ కానీ సినిమా యూనిట్ కానీ పట్టించుకోవడం లేదు. ఈ ట్రోలింగులు భారీగా వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: