మహర్షి ఘన విజయం సాధించిన తర్వాత మహేష్ మరో సినిమాలో నటించారు.. ఆ చిత్రమే సరిలేరు నికేవ్వారూ..ఈ సినిమా విడుదలకు ముందు చూపించిన సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించలేదని జనాలు అంటున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు..విజయ శాంతి, రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు..

 

ఇకపోతే సినిమాలో మహేష్ రొమాన్స్ కు ఎప్పుడు మార్కులు పడేవి కానీ ఈ సారి మాత్రం ఈ సినిమా రొమాన్స్ అంటే పడదు అన్నట్లు మహేష్ నటించాడు.. ఆ దాని వల్లే సినిమా మిశ్రమ టాక్ అందుకుంటుంది..భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రజలను పెద్దగా అకట్టు కున్నట్లు కనిపించలేదు.. మరి సినిమా కలెక్షన్స్ విషయంలో  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని టాక్ వినపడుతుంది..

 

ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే సినిమాలో హీరో హీరోయిన్లు మద్య సాగే సన్నవేశాలు సినిమాను హిట్ టాక్ ను అందుకునేలా లేదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.. సినీ వర్గాల విషయానికొస్తే.. సినిమా రొటీన్ కథనే తీశారు..మహేష్ సినిమాలో ఉన్న జోష్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.. దీంతో ప్రజలు సినిమా ఫోకస్ పెట్టలేదని చాలా వాళ్ళు ఆరోపిస్తు నారాయణమూర్తి.

 

 

ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడితో మహేష్ సినిమా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడు అని వార్తలు వినపడ్డ విషయం తెలిసిందే. ఆ త‌ర‌వాత వంశీపైడిప‌ల్లి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈ విష‌యంపై మ‌హేష్ క్లారిటీ ఇచ్చాడు. “వంశీ పైడిప‌ల్లి సినిమానే ముందుగా మొద‌ల‌వుతుంది. ఈసారి మేం క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌బోతున్నాం. సందేశాత్మ‌క క‌థ‌ల‌కు కొంత బ్రేక్ ఇస్తున్నామ‌”న్నాడు. 

 

 

మరో చిత్రంలో కూడా నటించబోతున్నాడు..కేజీఎఫ్ ఫేమ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఇటీవ‌ల మ‌హేష్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌ని అనుకున్నారు. వీటిపై కూడా మ‌హేష్ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. “ప్ర‌శాంత్ నీల్‌ని క‌లుసుకున్న మాట నిజ‌మే. ఆయ‌న‌కొన్ని లైన్లు కూడా చెప్పారు. కానీ అవి వ‌ర్క‌వుట్ అవుతాయే లేదో ఇప్పుడే చెప్ప‌లేను”అని మహేష్ అన్నాడు. మొత్తం మీద అల్లుఅర్జున్ సినిమా కు ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: