2019 లో వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మహేష్ తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వారు సినిమా మాత్రం ఉన్న పేరును పోగొట్టెలా ఉందని మాటలు వినపడుతున్నాయి.. దూకుడు మరియు ఆగడు సినిమాలను మళ్ళీ రిపీట్ అయిందని టాక్..ఈరోజు విడుదల అయిన ఈ సినిమా పరిస్థితి అంతే అంటూ జనాలు అంటున్నారు..

 

 

ఇకపోతే ప్రతి సినిమాలో రొమాన్స్ కు కేరాఫ్ గా ఉన్న మహేష్ కు ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునేలా సీన్లు లేవని టాక్ వినపడుతుంది.. మిలటరీ వ్యక్తి పాత్రలో నటించిన మహేష్ ను చూస్తే మహర్షి, శ్రీమంతుడు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు.మహేష్ అన్నీ సినిమాలను కలబోసి ఈ సినిమా మీద ఎఫోర్ట్ పెట్టిన పెద్దగా కలిసిరాలేదు..

 

 

ఇవ్వాళ రీలీజ్ అయిన ఈ సినిమాకు భారీ అంచనాలే నెలకొన్నాయి.అయితే సినిమాలో హీరో హీరోయిన్లు మద్య సాగే సన్నవేశాలు సినిమాను హిట్ టాక్ ను అందుకునేలా లేదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు.. సినీ వర్గాల విషయానికొస్తే.. సినిమా రొటీన్ కథనే తీశారు..మహేష్ సినిమాలో ఉన్న జోష్ ఈ సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా హిట్ కాలేకపోయింది.. అనిల్ జిమ్మిక్కులు కేవలం ఫస్ట్ ఆఫ్ కే సెట్ అయ్యాయని అంటున్నారు.. సెకండ్ ఆఫ్ సాగదీయడం ఈ సినిమా కలెక్షన్లు గండి పడిందని టాక్..

 

ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదల చేసిన అన్నీ కేవలం జనాలను అప్పుడు ఆకట్టుకున్న ఇప్పుడు ఈ సినిమా విడుదల అయిన తర్వాత చూస్తే సినిమా అంతగా లేదని అంటున్నారు.. మహేష్ తో చేసిన అనిల్ మాయలు ఈ సినిమా పై పడలేదని వినపడుతున్నాయి.అయితే ఈ సినిమా అయ్యాక వంశీ దర్శత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఆ సినిమా అయ్యాక కేజి ఎఫ్  ఫేమ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో ఇటీవ‌ల మ‌హేష్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌ని అనుకున్నారు. వీటిపై కూడా మ‌హేష్ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. “ప్ర‌శాంత్ నీల్‌ని క‌లుసుకున్న మాట నిజ‌మే. ఆయ‌న‌కొన్ని లైన్లు కూడా చెప్పారు. కానీ అవి వ‌ర్క‌వుట్ అవుతాయే లేదో ఇప్పుడే చెప్ప‌లేను”అని మహేష్ అన్నాడు. మొత్తం మీద అల్లుఅర్జున్ సినిమా కు ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు..ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయి అన్నది తెలియాల్సి ఉంది....

 

మరింత సమాచారం తెలుసుకోండి: