ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో లో సందడి చేసే యాంకర్ అనసూయ కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిన విషయమే. ఈ అమ్మడికి హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త   పాత్రలో  నటించినప్పటి నుంచి ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ అమ్మడికి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఓ వైపు సినిమాల్లో తనదైన సత్తా చాటు దూసుకుపోతున్న అనసూయ... మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. వరుస  సినిమాల్లో  భిన్నమైన పాత్రల్లో నటిస్తూ కుర్రకారులో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు. దీంతో ఈ అమ్మడికి క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 అయితే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మడు గ్లామర్ పరంగా ఇప్పటికీ అందరిని ఆకర్షిస్తూనే ఉంది. ఏకంగా సినిమాల్లో  ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొడుతుంది ఈ అమ్మడు. ఇక అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ అనసూయ ఏకంగా బుల్లితెరకు సరికొత్త గ్లామర్ గా  మారిపోయింది అనటంలో  అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా వన్నె తరగని అందం అనసూయ సొంతం. అయితే తాజాగా అందాల అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఈ ఫోటోలు చూసిన జనాలకు మతిపోతుంది. 

 

 

 ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటో చూసి నెటిజన్లకు  నిద్రపట్టడం లేదట. ఇంకేముంది అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలపై నెటిజన్లు  కూడా కాస్త ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు. అనసూయకు ఇంత ఏజ్ వచ్చినప్పటికీ  కూడా ఇంకా చెక్కుచెదరని అందంతో అనసూయ మెరిసిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అనసూయ అందం ముందు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందాల అనసూయ అటు బుల్లితెరపై ఇటు  వెండితెర పై హల్ చల్ చేస్తూ తన హవా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: