హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కథానాయికలకు నటించడానికి స్కోప్ ఉంటుంది.. అయితే స్టార్ సినిమాల్లో హీరోయిన్స్ కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే అలా వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వాడుకోవడంలోనే హీరోయిన్స్ యొక్క చాతుర్యత ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దె ఇది బాగా ఫాలో అవుతున్నట్టు ఉంది. స్టార్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు తన మార్క్ మాత్రం మిస్ అవనివ్వట్లేదు.

 

కుదిరితే పాత్ర ద్వారా ఇంప్రెస్ చేయడం లేదంటే తన అందంతో ప్రేక్షకులను డిస్ట్రబ్ చేయడం.. ఈ రెండు విషయాల్లో చాలా క్లారిటీగా ఉంది పూజా హెగ్దె. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్దె గ్లామర్ షో సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె తొడల అందాలు మాత్రం అబ్బో అనిపిచేశాయి. ఆమె తొడల అందాలని చూసే హీరో గారు మేడం సార్.. మేడం అంతే అంటూ వెంటపడతాడు. అల వైకుంఠపురములో సినిమాకు పూజా హెగ్దె గ్లామర్ టచ్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చింది.

 

ఇక ఈ సినిమాతో పాటుగా అమ్మడు మరిన్ని ఆఫర్స్ పట్టేసింది. ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అది ఎప్పుడు ఎక్కడ దిగిన పిక్ అన్నది తెలియదు కాని పూజా హెగ్దె ఎముకలు కనిపించేలా ఆ ఫోటో ఉంది. అలా తొడలు.. ఇలా ఎముకలు కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ స్కిన్ షో ఆమెకు రోజు రోజుకి.. సినిమా సినిమాకు క్రేజ్ డబుల్ అయ్యేలా చేస్తున్నాయి. ఒంటి మీద కేజీ కండ లేదు కాని అని మహేష్ చెప్పినట్టుగా పూజా హెగ్దె మాత్రం కండ లేకపోయిన ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: