షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సీనియర్
నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా
గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు.