రష్మిక మందాన.. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రష్మిక చాలా సాఫ్ట్.. సైలెంట్ అనుకున్నారు.. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా చూసి పాప చాల స్ట్రీట్ అనుకున్నారు.. ఇంకా ఆ తర్వాత రష్మిక బ్రేకప్పు.. ఆమె విజయదేవరా కొండతో చేసిన ఒకింత ఓవర్ యాక్షన్ తో బాబోయ్.. ఈ పిల్లా అమాయకురాలు ఏంటి అల్లరి పిల్లా అనుకున్నారు ప్రేక్షకులు. 

 

అయితే.. ఇన్ని కోణాలలో అలరించిన రష్మిక ఇప్పుడు మరో కోణంలో సరిలేరు నీకెవ్వరులో కనిపించింది. అయితే రష్మిక ఓవర్ యాక్షన్ నే సినిమాను దెబ్బ తీసింది అని సినీ అభిమానులు చాలామందే చెప్పారు. అయితే ఇప్పుడు ఇది అంత పక్కన పెడితే.. సంక్రాంతి సంధర్బంగా ఆమె సినిమా ఎలా అయితే రిలీజ్ అయ్యిందో.. ఐటీ దాడులు అలానే జరిగాయి. 

 

సంక్రాంతి రోజే ఆమె ఇంటిపై ఐటి దాడులు జరిగాయి. దీంతో ఆమెపై భారీ ఎత్తున తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ్ మీడియాలో ఆమెకు దాదాపు 250 కోట్ల ఆస్థి ఉందని.. ఆమె సినిమాలలోకి వచ్చి కొంత కాలమే అయినప్పటికీ ఆమెకు అంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. 

 

అయితే దీనిపై రష్మిక మాత్రం.. అంత ఆస్తులు లేవు అని.. ఐటీ దాడులు జరిగిన అది మామూలుగానే జరిగాయి అని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె మాటాలు నమ్మాలా? వద్ద అనే సందేహలతో ఉన్నారు.. కాగా ఆమెది గ్లామర్ ఫీల్డ్.. అలాగే ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కూడా కాబట్టి ఆమెపై అలాంటి వార్తలు వస్తున్నాయి అని అంటున్నారు మరో మీడియా వారు.. మరి రశ్మికకు నిజంగానే అంత ఆస్థి ఉందా? లేక అది రూమర్ ఆ? ఒకవేళ నిజం అయితే ఆమె సినీ ఫీల్డ్ కి వచ్చిన అతి తక్కువ సమయంలో అంత ఎలా సంపాదించింది అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: