పాపం రవితేజ.. మాస్ మహారాజ్ అయినా రవి తేజ ఈ మధ్య ఈ సినిమా తీసిన ఫ్లప్ అవుతుంది. ఒకవేళ ప్లాప్ కాకపోయినా యావరేజ్ గా అవుతుంది.. మరి ఎందుకు ఆలా అవుతుందో తెలీదు కానీ.. మాస్ మహా రాజ్ కు ఈ మధ్యకాలంలో హిట్లు లేకపోయే.. తీసిన సినిమాలు అన్ని అవుతే ప్లాప్ అవుతాయి లేదా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంటుంది. 

          

ఈ నేపథ్యంలోనే ఈరోజు రిలీజ్ అయినా మాస్ మహారాజ్ డిస్కో రాజా బొమ్మ కూడా యావరేజ్ దిశగా కొనసాగుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే.. రవి తేజ కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం డిస్కో రాజా.. అయితే ఈ సినిమాలో రవితేజ ముగ్గురు భామలతో రొమాన్స్ చేసాడు.. వారు ఎవరు అంటే.. రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లు.. 

         

అయితే ఈ సినిమాలో కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్ లాంటి వారు కనువించు చేశారు. అయితే ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగ.. ఈ సినిమాపై వారు అంచనాలు పెంచినప్పటికీ సినిమాకు యావరేజ్ టాక్ ఏ సొంత అయ్యింది. 

 

ఎందుకంటే.. సినిమాలో ర‌వితేజ పాత్ర హైలెట్‌ అయ్యింది.. అయితే అది సినిమాలో ఓవరాల్ గా గంట మాత్రమే ఉంటుంది, మిగతా దానిలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వలన ప్రేక్షకులు నిరాశతోనే బయటకి వస్తారు. ఓవరాల్ గా రవితేజ తన పంథా మార్చి చేసిన ఈ సినిమాలో డిస్కో రాజ్ గా కొంతవరకూ మెప్పించిన, అయన నుంచి కోరుకునే కామెడీ, మాస్ ఎలిమెంట్స్ లాంటివి మిస్ అవ్వడం వలన యావరేజ్ బొమ్మ 'డిస్కో రాజా' అనే టాక్ ని తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: