ఎందరో హీరోలకు మంచి లైఫ్ ను ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.. ఈయన ఎం చేసిన కూడా అందు లో ఇదొక ప్రత్యేక త ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందుకే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తాయి. అంతే కాకుండా చాలా మంది హీరోలు ఇతని తో సినిమాలు చేయడా నికి పోటీ పడుతూ వస్తున్నారు. 

 

ఇటీవల విడుదల అయినా భారీ బడ్జెట్ సినిమా బాహుబలి.. ఫాన్ ఇండియా చిత్రంగా విడుదల అయినా ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారని అందరికి తెలుసు. ఈ సినిమాలో  చాలా మంది నటించారు వారంతా ఇప్పుడు ప్రపంచస్థాయి స్టార్స్ గా పేరును తెచ్చుకున్నారు. 

 

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ లో బిజీ గా ఉంది. కాగా, ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిత్రం కూడా స్వాతంత్రోద్యమ కాలం నేపథ్యంగా సాగుతుంది. ఈ నేపథ్యం లో, రిపబ్లిక్ డే సందర్భంగా తమ చిత్రం షూటింగ్ కంటే ముందు సెట్స్ పై రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

 


ఈ వేడుక లో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమా ల్లో సందడి చేస్తున్నాయి. అయితే, అభిమానుల మాత్రం రాజమౌళి పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై జరిగిన రిపబ్లిక్ డే వేడుక లో ఎక్కడా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించ లేదు. ఫొటోల్లో తమ అభిమాన తారలు కనిపించక పోవడం తో ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: