సినీ నటుడు ఈ మధ్య చాలా మంది లైవ్ షోలకు వెల్తూ వారి పెర్సనల్ విషయాలను ప్రేక్షకులతో ముచ్చటిస్తూ వస్తున్నారు. ప్రేక్షకులతో చాలా వరకు ముచ్చటిస్తూ వస్తున్నారు.. అయితే కొంత మంది తమ జీతంలో జరిగిన కొన్ని సంఘటనలను చూసినా గుర్తుచేసుకున్నారు అంటే ఎక్కడున్నమనే సంగతి పూర్తిగా మర్చిపోయి కన్నీటి చుక్కలు కారుస్తారు..

 

ఈ మధ్య బాలీవుడ్ సినీ తారలు లైవ్ షో లలో కనిపించి సందడి చేస్తూ వస్తుంటారు.. ఒక సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమాలో ప్రధాన పాత్ర గుండెకు హత్తుకునేలా కనిపిస్తే వారు ఒక సెలబ్రెటీ అనే సంగతి కూడా మర్చిపోయి మరీ ప్రవర్తిస్తారు.. అలా ఆ షో వీడియో సోషల్ మీడియాలో పదే పదే ట్రోల్ చేస్తూ వస్తుంది.. ఇకపోతే చాలా సినిమాల్లో కూడా ఈ షో వంటి కార్యక్రమాలను పెట్టీ పాపులర్ అవుతుంటారు..

 

మొన్నా ఆ మధ్య శృంగార తారా సన్నీ లియోన్ ఓ లైవ్ షో లో పాల్గొంది. అక్కడ ఎదురైన ఒక ప్రశ్నకు ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.. దానితో ఆ షో ద్వారా ఈ మంచి గునమెంటో అందరికీ అర్థమయింది. ఇకపోతే ఇటీవల ఛపాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా దీపిక పదుకొనె ఓ షో లో బాగా ఏడ్చేసింది.. అలా ఆ షో ద్వారా ఆమె ఎంటో అందరికీ అర్థమయింది...అదే తరహాలో ఇప్పుడు మరో  మరో బాలీవుడ్ నటి చేరింది..వివరాల్లోకి వెళితే..బాలీవుడ్​ నటి దియా మీర్జా.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. జైపుర్​లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్​లో భాగంగా వాతావరణ మార్పుల అంశం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. 

 

ఆ తర్వాత తను కన్నీరు పెట్టాడానికి గల కారణాన్ని వెల్లడించింది.ప్రముఖ ఎన్​బీఏ బాస్కెట్​బాల్ ప్లేయర్ కోబ్ మరణించాడని, వేకువజామున 3 గంటల సమయంలో నా ఫోన్​కు న్యూస్ అలర్ట్ వచ్చింది. హెలికాప్టర్​ ప్రమాదంలో చనిపోయాడనే వార్త నన్ను కలచివేసింది. నిజంగా చాలా బాధ అనిపించింది. వివిధ రోజుల్లో వివిధ సందర్భాలు మన మూడ్ పాడుచేస్తుంటాయి..దారుణంగా అతను తన కుటుంబాన్ని కోల్పోయింది అదే నాకు బాధాకరమని వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: