టాలీవుడ్ లో సూపర్ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం  నిశ్శబ్దం సినిమాల్లో నటిస్తోంది.  అయితే ఈ మూవీ గత ఏడాది ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ భూమి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మొన్నటివరకు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. భాగమతి సినిమా తర్వాత అనుష్క నటించిన ఈ మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది. గత కొంతకాలంగా అనుష్క లేడీ ఓరియెంటెడ్ పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి సినిమాల తర్వాత అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా నిశ్శబ్దం. భాగమతి మూవీ తర్వాత మరో క్రైమ్ కహానీలో నటిస్తోంది అందాల భామ  అనుష్క.

 

ఈ మూవీలో అనుష్క సరసన నటిస్తున్నారు.   మరో ముఖ్య పాత్రలో అంజలి, శాలిని పాండే నటిస్తుంది. ఈ మూవీ క్రైమ్ నేపథ్యంలో తిరిగి వస్తున్న విషయం తెలిసిందే.  చివరకు అనుష్కకు ఆమె పర్సనాలిటీ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు తెరపైకి వచ్చాయి.  ఆమె స్లిమ్ కావడానికి ఎన్నో తంటాలు పడింది.  మొత్తానికి మూవీలో అనుష్క చాలా కొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు.అతను ఈ మూవీలో నటించడానికి ఆమె కొత్త తడబడిన స్టోరీ విషయంలో అనుష్క కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది అందుకే ఈ మూవీకి ఓకే చెప్పారట.

 

ఇప్పటికే రిలీజ్ అయిన ఫోటోలు టీజర్ బాగా ఆకర్షిస్తుంది. అయితే అనుష్క మంచి కథలు దొరకని కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం.  అయితే నిశ్శబ్దం ఆమెకు బాగా నచ్చిందట అందుకే ఈ మూవీలో నటించడానికి ఓకే అన్నారట. కథల విషయంలో అనుష్క చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మరి ఈ మూవీతో అనుష్క మరో హిట్ కొడుతుంది చూడాలి. మరో ఇండస్ట్రీ హిట్టు అనుష్క అందుకో పోతుందా అని అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: