2007వ సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎన్నిక కాబడిన ఈషా గుప్తా, ఆ తరువాత మోడలింగ్ రంగంలో కొన్నాళ్ళు కొనసాగి, ఆపై 2012వ సంవత్సరంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు జన్నత్ 2 అనే సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆపై రాజ్, చక్రవ్యూహ, వంటి సినిమాల్లో నటించి పర్వాలేదనిపించే పేరు దక్కించుకుంది. ఇక ఇటీవల మన తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈషా, మొన్న బాలీవుడ్ లో వచ్చిన టోటల్ ఢమాల్ అనే సినిమాలో కూడా నటించింది .ఇక కొద్దిరోజుల క్రితం ది డెవిల్స్ డాటర్ అనే పెర్షియన్ సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక కెరీర్ పరంగా ఆమె నటించిన తొలి సినిమా జన్నత్ 2 లో ఆకట్టుకునే నటనను ప్రదర్శించినందకు గాను ఆమెకు మాట సనమ్ వారి అవార్డు దక్కింది. నిజానికి ఆమె నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిన పాత్ర అయితే లభించలేదు.

 

ఇక కెరీర్ పరంగా తన సినిమా సంగతులతో పాటు, తన వ్యక్తిగత విషయాలు కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే అలవాటున్న ఈషా, ఎప్పటికప్పుడు తాను దిగిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే మొదట్లో ఎంతో చక్కగా దిగిన ఫోటోలు పోస్ట్ చేసిన ఈషా, రాను రాను ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా పలు రకాల హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొనడం ఆ ఫోటోలు షేర్ చేయడం వంటివి చేస్తోంది. ఇక నిన్న ఒక్కసారిగా మరింతగా దిగజారీ ఎంతో బోల్డ్ గా తన యద అందాలు కనపడేలా దిగిన ఫోటోలు, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలు ఆమె పోస్ట్ చేసిన వెంటనే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. 

 

ఇక ఆ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు ఈషాని ఎంత గొప్ప అందంగా ఎప్పుడూ చూడలేదని, తన అందాలన్నీ కనపడేలా ఆమె పాల్గొన్న ఈ ఫోటో షూట్ తరువాత, రాబోయే రోజుల్లో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చినా రావచ్చని అంటున్నారు వారు కొందరైతే, మరికొందరు మాత్రం సినిమాల్లో అవకాశాలకై ఇంత పచ్చిగా దిగజారిపోయావేంటి ఇషా అని అంటున్న వారు కూడా ఉన్నారు. నిజానికి కొద్దిరోజుల క్రితం ఆమె తన శరీరం వెనుక భాగం కనపడేలా నగ్నం గా దిగిన ఫోటోలు, అలానే వక్షోజాలు కనపడకుండా దానిమ్మ పళ్లతో దిగిన ఫోటోలు బాలీవుడ్ లో ఎంతో వైరల్ అయిన విషయం తెలిసిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: