సినిమాలు అంటే అన్నీ ఉండాలని అంటున్నారు. నటన వరకు అయితే ఓకే కానీ, నిజ జీవితంలో కూడా అవే పనులు చేస్తున్నారు కొందరు. డబ్బుల కోసమో లేక శారీరక సుఖం కోసమో చేస్తూ వస్తున్నారు. అయితే డైరెక్టర్లకు హీరోయిన్లకు ఉన్న సంబంధం గురించి వేరేలా చెప్పనక్కర్లేదు. అందుకే సినిమాలు లేకపోయినా కూడా దర్శకులను వదలకుండా జాలీ ట్రిప్స్ అంటూ తెగ హంగామా చేస్తుంటారు. 

 

విషయానికొస్తే.. తెలుగు మాస్ ప్రేక్షకుల నాడిని తెలుసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి పేరును అందుకున్నారు. అయితే ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ఈ మధ్య ఎక్కడ సినిమాలలో కనిపించలేదు. కానీ, పూరి జగన్నాద్ ఎక్కడకు వెళ్ళాను అక్కడ ఈ ముద్దుగుమ్మ దర్శనమిస్తూ వస్తుంది. మీడియా ఈ విష్యం గురించి అడిగితే ఫ్రెండ్ షిప్ అని గతంలో చెప్పుకుంటూ వచ్చింది. 

 


ఇప్పుడేమో ఏకంగా అయనతో కలిసి సినిమాలను నిర్మిస్తూ వస్తుంది.. మొన్న మధ్య ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ కొట్టిన ఈ ఇద్దరు ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ' లైగర్' సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇక తండ్రికి తగ్గట్లే కొడుకు అన్నట్లు ఆకాష్ పూరి కూడా హీరోయిన్లతో రెచ్చిపోతున్నాడు. మొదట వచ్చిన రెండు సినిమాలకు ఈ కుర్రాడికి కలిసి రాకపోవడంతో తండ్రిని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం నటిస్తున్నాడు. 

 


ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 29 న విడుదలకు సిద్ధం కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి మరొక పాటను చిత్రబృందం విడుదల చేసింది. రొమాన్స్ తో హీరో హీరోయిన్లు సముద్రపు అలల మధ్య రేచిపోతూ కనిపించి ప్రేక్షకుల ఆకట్టుకుంటున్నారు. శృతి మించిన రొమాన్స్ అంటూ విమర్శలు కూడా అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ ను తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: