టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో నెం 1 హీరోగా కొనసాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసిన తర్వాత మళ్ళీ అంతటి రేంజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబునే. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నప్పుడు మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ కి విపరీతమైన పోటీ నడిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తుండడంతో వీరిద్దరి మధ్య పోటీ మరింతగా ఉండనుంది..

 

 

ఇదిలా ఉంటే మహేష్ బాబుని టాలీవుడ్ లో నెం ౧ ఫ్యామిలీ మేన్ అని అంటుంటారు. హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని పెళ్ళి చేసుకున్న దగ్గరి నుండి మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మేన్ గా మారిపోయాడు. అంతకుముందు కూడా మహేష్ ఎక్కడా పార్టీల్లో కనిపించింది లేదు. ఇక పెళ్ళయ్యాక పార్టీ అంటే అది ఫ్యామిలీతోనే. మహేష్ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ టైమ్ ని అస్సలు మిస్సవడు.

 

 

వరుస సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి చాలా సమయాన్ని కేటాయిస్తాడు. సినిమా షూటింగ్ పూర్తయి విడుదల అయ్యాక మహేష్ వెకేషన్ కి ఫారెన్ వెళ్ళడం అందరికీ తెలిసిందే..వెకేషన్ నుండి వచ్చాక మళ్ళీ తన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తాడు. హీరోగా ఎంతో స్టార్ డమ్ ఉన్నా.. అభిమానులు వేల సంఖ్యలో ఉన్నా మహేష్ ప్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూస్తే ఆయన అభిమానులుగా కుటుంబం గురించి చాలా నేర్చుకోవాలి.

 

 


సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ వెకేషన్ కోసం న్యూయార్క్ కి వెళ్ళిన మహేష్ హైదరాబాద్ చేరుకుని, వంశీ పైడిపల్లితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: