చాలా గ్యాప్ తరవాత హీరో మంచు మనోజ్ మరో చిత్రం తో తెర పై కి రాబోతున్నాడు. హీరో మనోజ్ కి ఫ్యామిలీ కండీషన్స్ బాగా లేదు. ఇప్పుడిప్పుడు బాధ ని పడుతున్నాడు. ఏది ఎమైనా సినిమా తో వస్తున్నాడు హీరో మంచు మనోజ్. మనోజ్ ఈ సినిమాని వాళ్ళ సొంత బ్యానర్ తో తీయనున్నాడు. అయితే ఈ బ్యానర్ పై తొలి సినిమాసినిమా కావడం నిజం గా విశేషం. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా నిర్మించేసారు. అహం బ్రహ్మ్హాస్మి అంటూ మనోజ్ సిద్ధం అయ్యాడు.
 
 
కరెక్ట్ గా మూడు ఏళ్ళు తరువాత మంచు మనోజ్ వెండి తెర పై కాలు పెడుతున్నాడు. అయితే ఈ సినిమా కి తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే అన్నీ సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సినిమా షుటింగ్ కి కూడా టైం అన్నీ పూర్తి చేసుకుంటున్నారు.
 
 
సినిమా కి నిర్మాత గా మనోజ్ తల్లి నిర్మలా దేవి గారి తో కలిసి మనోజ్ వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ని పాన్ ఇండియా ఆద్వర్యం లో నిర్వహిస్తున్నట్టు కూడా జరిగింది. ఈ సినిమా లోగో కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది అని తెలిసిన విషయమే. శ్రీకాంత్ ఎన్ రెడ్డిసినిమా కి దర్శకత్వం ని వహిస్తున్నాడు. 
 
అప్పట్లో మంచి యాక్షన్ తో చక్కటి కధల తో మంచు మనోజ్ తన కెరీర్ ని ప్రారంభించాడు. అయితే ఈ సినిమా లో ప్రసిద్ధ తమిళ యాంకర్ భవాని శంకర్ ని హీరోయిన్ గా ఎంపిక చెయ్యడం జరిగింది.  ఈ అందాల ప్రియ భవాని శంకర్ అయితే బాగుంటుంది అని ఖాయం చేసారు చిత్ర యూనిట్
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: