టాలీవుడ్లోకి కి సూపర్ హిట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క తర్వాత స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చింది. తెలుగు తమిళం భాషల్లో అనుష్క కు బాగా కలిసి వచ్చింది. అరుంధతి సినిమా తర్వాత అనుష్కకు ప్రయోగాత్మక సినిమాలకు చెబుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిన రుద్రమదేవి సైజ్ జీరో తర్వాత తన ఆఖరి  సినిమా భాగమతి తో మంచి విజయం సాధించింది.  అనుష్క ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలో నటించాలని ఆలోచిస్తుంది. కానీ నీ సైజ్ జీరో తర్వాత ఆమె పరిస్థితి చాలా విచిత్రంగా మారింది. పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది ఒకప్పుడు యోగాతో ఎంతో రుచిగా ఉండే అనుష్క తర్వాత ఆంటీ గా కనిపించింది. ఇదంతా సైజ్ జీరో మూవీ సమయంలో డైటింగ్ మిషన్లో వచ్చిన తేడాని వైద్య నిపుణులు చెప్పారట

భాగమతి సినిమా తర్వాత అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ కూడా ప్రయోగాత్మక పాత్రలు కనిపించబోతున్నాడట. అనుష్కమూవీ తర్వాత ఇక ప్రయోగాత్మక పాత్రలో నటించాను అని అంటుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రకైనా ఓకే కానీ ఇకముందు ప్రయోగాత్మక పాత్రలో నటించాలంటే ఆలోచించాలని అంటున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఆ మధ్య ప్రభాస్ తో అనుష్కకు ఎఫైర్ ఉందని వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని పుట్టుకొచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం ఏమీ లేదని చెప్పాడు.

 

అయితే ఈమధ్య అనుష్కకు సంబంధించిన వార్తలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఆమె క్రికెట్ అన్ని వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనిపై పలు సందర్భాల్లో అనుష్క ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తన తల్లిదండ్రులు ఎవర్ని చూపిస్తే ఆయనే తన భర్తని ఇలాంటివి రూమర్లు ఎలా సృష్టిస్తారు అని ఫైర్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: