పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతంవకీల్ సాబ్సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నాడు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది. సినిమా తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

 

సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని సమాచారం. ఇక సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జంట కోసం మధ్య పలువురి పేర్లు వినిపించాయి. క్రిష్ తెరకెక్కించినకంచెసినిమా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ను ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. తర్వాత ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని కూడా అన్నారు

 

అభిరుచి కల చిత్రాలను రూపొందించే క్రిష్ సినిమాకు దర్శకుడు. 'వకీల్ సాబ్' పూర్తి కాగానే భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఇప్పుడు చిత్రంలో పవన్ సరసన నటించేందుకు కీర్తి సురేష్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. కీర్తి గతంలో పవన్ సినిమా

 

'అజ్ఞాతవాసి' లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందేసినిమా ఫ్లాప్ అయింది కానీ పవన్ - కీర్తి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.  'మహానటి' సినిమాలో భారీ గుర్తింపు సాధించిన కీర్తి అయితే ప్యాన్ ఇండియా సినిమాకు సూట్ అవుతుందని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారటత్వరలోనే విషయంపై క్లారిటీ రానుందిఇక పవన్ క్రిష్ సినిమానుఖుషి’, ‘బంగారంసినిమాలను నిర్మించిన . ఎం.రత్నం రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: