తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ఫేసుబుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య ఆ సంబంధం ఉందని రాసుకొచ్చింది . గతంలో ప్రతిరోజు ఎవరినో ఒకరిని తిట్టకుండా ఉండలేని శ్రీ రెడ్డి, ఈ మధ్యనే చెన్నైకి మకాం మార్చి వంటలక్క అవతారం ఎత్తి తన పని చేసుకుంటుంది. తాను చేసిన వంటలను యూట్యూబ్ లో షేర్ చేసి ఎంతో కొంత డబ్బును సంపాదించే యోచనలో ఉంది.

 

 

అయితే ఈ క్రమంలోనే హాస్యనటి కరాటే కళ్యాణి, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ శ్రీ రెడ్డి పై విమర్శలు చేశారు. అసలే గొడవలకి పెద్ద బిడ్డ అయినా శ్రీ రెడ్డి జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటుందా? లేదు! తనదైన శైలిలో విరుచుకుపడుతుంది. అందరూ ఊహించినట్టుగానే కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లపై కూడా ఆమె విరుచుకుపడింది. దీంతో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి పోలీసులను ఆశ్రయించి శ్రీ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. అప్పటినుండి వీరి మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. నాపైనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అంటూ శ్రీరెడ్డి మళ్ళీ తనదైన శైలిలో రాజేష్, కళ్యాణి లను కడిగి పారేసింది.




ఇంతకీ ఆమె ఏం వ్యాఖ్యలు చేసిందంటే... కరాటే కళ్యాణిని ఉద్దేశిస్తూ 'పేకాటలో పోలీసులకి దొరికిపోయిన **డా, నిన్ను చూసి నేను డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నానా?', అని ఒక ఫేసుబుక్ పోస్టులో రాసుకొచ్చింది.



మరొక ఫేసుబుక్ పోస్టులో... 'నా పేరును ఎత్తినందుకు మీ ఇద్దరికీ *** పగిలిపోతుంది చూడండి', అంటూ రాయలేని బూతులను వాడేసింది.



ఇంకొక పోస్టులో 'గజ్జి కళ్యాణికి, ఎయిడ్స్ రాకేష్ అంకుల్ కి సెక్స్ రిలేషన్ ఉన్నట్టుంది. అందుకే 50 వచ్చినా కుమ్ముతున్నాడు ఎయిడ్స్ గాడు', అంటూ ఘోరంగా వారిపై వ్యాఖ్యలు చేసింది.



తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే తానే రివర్సులో పరువు నష్టం దావా కేసు వేసి చెన్నై కోర్టుల చుట్టూ కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్ లను తిప్పిస్తానని మరొక పోస్టులో శపధం చేసింది. ఏదేమైనా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ అవమానకర వాఖ్యలపై రాకేష్ మాస్టర్ కరాటే కళ్యాణి ఏ విధంగా స్పందిస్తారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: