తిరుప్పురం జిల్లాలోని పల్లడం ప్రాంతానికి చెందిన సెల్వి అలియాస్ బేబీ (30) ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుంది. ఆమెకి భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ మగవాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఇష్టం వచ్చినట్లు తిరగడం మొదలుపెట్టింది. ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆమె ఆగడాలు చూసి ఇంటి ఓనర్ ఆమెతో ఇల్లు ఖాళీ చేయించాడు.

 

అయితే అదే ప్రాంతానికి చెందిన ఎడ్విన్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండేది. సహజీవనం పేరుతో కలిసి ఉన్న వీరిద్దరూ నేతాజీ నగర్ నుండి వివేకానంద నగర్ లోకి అద్దె ఇంటికి మారుతుండగా బేబీకి కురప్పస్వామి అనే ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ఫోన్ లో సరసాల నుండి అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంతలోనే ఎడ్విన్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. దీనితో తన కొత్త ప్రియుడు కురప్పస్వామిని రాత్రికి రమ్మని పిలిచింది.

 

రాత్రి 11 గంటల సమయంలో కురప్పస్వామితో శృంగారం మొదలుపెట్టిన సెల్వి ఒక్క ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఆమె కట్ చేసింది కుమారస్వామి మళ్లీ పని కానిస్తూ ఉంటే ఇంకో ఫోన్ వచ్చింది.... అదీ కట్ చేసింది. తర్వాత కొద్దిసేపటికి వరుసగా కాల్స్ రావడం ఆమె కట్ చేయడం మరియు ఫోన్ ఆఫ్ చేయమని కురప్ప చెప్పినా ఆమె అంగీకరించకపోవడంతో ఆటోడ్రైవర్ ఆగ్రహంతో సమీపంలో ఉన్న కత్తిని తీసుకుని ఆమె పొడిచేశాడు. దీనితో ఆమె కెవ్వున అరిచింది. వెంటనే ఆమె గొతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో సెల్వి ఆక్కడికక్కడే మృతి చెందగా శరీరం పై పెట్రోల్ పోసి దహనం చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

 

మర్నాడు ఉదయం ఆమె ఇంటినుంచి దుర్వాసన రావటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి వచ్చి చూడగా పోలీసులు సగం కాలిపోయిన ఆంటీ మృతదేహం కనపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్వీ ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా కురప్పసామిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే సెల్వీ ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: