ఎంటర్‌టైన్‌మెంట్ అనగా జనాలకు ముందుగా గుర్తుకు వచ్చేది సినిమానే. ప్రేక్షకులను సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ కుర్చోబెట్టే భాద్యత మాత్రం క్యాపిటన్ అఫ్ ది మూవీ క్రెటివ్ గా చేసే డైరెక్టర్ దే. వందల కొద్దీ దర్శకులు గత కొద్దీ సంవత్సరాలుగా మనలని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. లేడి డైరెక్టర్ చాలా తక్కువ. ఆలా ఉన్న కొద్దీ వాళ్లలో తనకంటూ ఒక్క స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ నందిని రెడ్డి.

 

 

అలా మొదలైంది సినిమాతో సినీ పరిశ్రమకు దర్శరాలుగా పరిచయమైంది. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ ను ఆదుకుంది. ఈ సినిమాకు ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది పురస్కారం దక్కింది. ఉత్తమ దర్శకుడు ఫిలిం ఫేర్ అవార్డు తెలుగుకు నామినేషన్ అయ్యింది.

 

 

అక్కినేని సమంత - నందిని రెడ్డిలు మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్ లో గతంలో జబర్దస్త్ అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ వీరి కాంబినేషన్ మళ్ళి సినిమా రాలేదు.అది అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. `క‌ల్యాణ వైభోగ‌మే`తో నందిని రెడ్డి కాస్త తేరుకున్నా, స్టార్ హీరోల నుంచి ఆమెకు అవ‌కాశాలు రాలేదు. డైరెక్టర్ నందిని రెడ్డి కల్యాణ వైభోగమే తిరిగి ఫామ్ లోకి రావడంతో ఆమెకు మిస్ గ్రానీని రీమేక్ చేసే బాధ్యత ఇచ్చింది సామ్.

 

 

సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. అయితే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని టాక్. అయితే సామ్ - నందిని కాంబినేషన్ లో రావాల్సిన చిత్రం కథ కూడా రెడీ అయిపోయిందట. అదొక థ్రిల్లర్ చిత్రమని ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే చేసే అవకాశాలుయని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ తో పాటు సమంత కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: