పూజా హెగ్డే ''ఒక లైలా కోసం'' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'ముకుందా' సినిమాలో గోపికమ్మ అంటూ మెరిసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో కొద్దీ గ్యాప్ తీసుకొని బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ''మొహంజోదారో'' సినిమాలో నటించింది. కానీ బాలీవుడ్ లో కూడా పూజాకు ఎదురు దెబ్బ తగిలింది . 

 

దీంతో మళ్లీ టాలీవుడ్ కి వచ్చింది ఈ భామ..  అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించింది.. కాదు కాదు జీవించింది.. ఆ సినిమాలో అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. ఇంకా అలాంటి ఈ అందగత్తె అందాలు చూసి కుర్రాళ్ళ మతులు పోయాయి అంటే నమ్మండి. ఇంకా అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో నటించి ఓ రేంజ్ లో అలరించింది. 

 

ఆ సినిమాలో తన అందాలతో మత్తెక్కించినప్పటికీ ఉపయోగం లేదు.. ఎందుకంటే? ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఆ అందాలు సినిమాకు ఉపయోగ పడకపోయినప్పటికీ ఆమె కెరీర్ కి ఎంతో ఉపయోగపడింది.. ఆ ప్లాప్ సినిమా తర్వాత ఓ రేంజ్ లో అవకాశాలు వచ్చాయి.. ఏ రేంజ్ లో వచ్చాయి అంటే? 

 

అన్ని స్టార్ హీరోలా సరసనే.. ఎన్టీఆర్ సరసన అరవింద సమెత.. మహేష్ సరసన మహర్షి సినిమాలో.. ఆ తరవాత వరుణ్ తేజ్ సరసన గడ్డలకొండ గణేష్ సినిమాలో నటించింది. అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురములో నటించింది.. ఆ సినిమాలో తొడల సుందరిగా పేరు తెచ్చేసుకుంది.. ఇంకా ఒక్క ఆ సినిమాలోనే కాదు బయట ఏవైనా షోస్ కు వచ్చిన ఎక్కాడకు వచ్చిన అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను అలరించింది ఈ భామ.. ఇంకా ప్రస్తుతం అఖిల్ సరసన నటిస్తుంది. మరి ఈ సినిమాలో అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: