కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టి న కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు.
ఇప్పటికే ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది..
ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే..
View this post on Instagram@samantharuthprabhuoffl ‘s instagram stry😍 chay and Hash😍 . #nagachaitanya #chaithuhere
అసలు విషయానికొస్తే.. సినిమాలు లేక చాలా మంది ఇంట్లోనే ఉంటూ అన్నీ పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఎవరికీ తగ్గట్లు వాళ్ళు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ సందర్బంగా టాలీవుడ్ లవ్లీ కపుల్ అంటే టక్కున గుర్తొచ్చే పెయిర్ నాగచైత్యన్య, సమంత.. వీరి జంట కన్నుల పంట అన్నది అందరికి తెలిసిందే... సినిమాలు లేకపోవడంతో ఇంట్లో ఉన్న తమ పెట్ డాగ్ తో ఆడుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం అది రచ్చ చేస్తుంది..