బాలీవుడ్ భాయ్‌జాన్ స‌ల్మాన్ ఖాన్ గ‌డ్డి తిన్నాడు వినడానికి విడ్డురంగా వున్నా ఇది అక్షరాల నిజం. లాక్ డౌన్ కారణంగా లాక్ అయిన సల్మాన్ ఈ పని చేసాడంట...వివరాలలోకి వెళితే ఆటవిడుపుగా తన మేనల్లుడితో కలసి తన ఫామ్ హౌస్ కి వెళ్లడంట. కరోనా వైరస్ వ్యాపించకుండా మోడీగారు లాక్ డౌన్ ప్రకటించారు కదా ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకపోవడం తో ఫామ్ హోసే లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడంట. ఆ సందర్భాల్లోనే సల్మాన్ గడ్డిని తిన్నాడట.

 

అసలు విషయం ఏమిటంటే ఫామ్ హౌస్ లో తనకి గుర్రాలుకూడా ఉన్నాయట . వాటితో కాలక్షేపం చేస్తూ వాటికీ గడ్డి కూడా తినిపించాడట . పనిలోపనిగా సరదాగా తనుకూడా గడ్డి ని టేస్ట్ చేసాడట . ఈ సన్నివేశాన్ని సరదాగా తన మేనల్లుడు వీడియో షూట్ చేసాడట. దీని పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కల్మాన్ కి  మాత్రం ఇలాంటి తుంటరి పనులు అలవాటే నాని నెటిజన్స్ పొగుడుతున్నారు . కరోనా బాధితులకు మన సల్మాన్ 25 వేలమందికి ఆర్ధిక సాయం అందించడాకి ఇప్పటికే సల్మాన్ ముందుకొచ్చాడు . ఒక్కొక్కరి ఖాతాలో 3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేయడం జరిగింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: