జబర్దస్త్ 2013 లో మల్లెమాల ఈటీవీ లో ప్రారంభించింది. ప్రారంభంలో ఆ ఏముంటుందిలే అనుకున్న జన్నాన్ని సైతం టీవీల ముందు కట్టిపడేసింది .జడ్జిలుగా నాగబాబు మరియు రోజా మెప్పించారు. చిన్నగా మొదలైన ఈ షో అన్ని టీవీ షోలకంటే ఎక్కువ ఆదరణ పొందింది. అందులోనూ టీవీ రేటింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది . జబర్దస్త్ కి ఓ బ్రాండ్ మరియు ఇమేజ్ ఉంది . ఆరంభంలో ధన్ రాజ్ , వేణు , చంటి , రాఘవ , రఘు మరియు చంద్ర చాల మేపించారు .ఆ తరువాత సుధీర్ ,శ్రీను , రామ్ ప్రసాద్ మరియు ఆది ఈ షోను మరో స్థాయికి చేర్చారు.

 

ప్రారంభించి దాదాపుగా ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం కి ప్రజాదరణ ఈమాత్రం తగ్గలేదు. ఇప్పటివారు ఈ షో నవ్వులను పూయిస్తూనే వుంది , అప్పుడప్పుడు కొన్ని కాంట్రవసిలు.అప్పుడప్పుడు కొన్నిట్విస్ట్ లతో నెంబర్ వన్ అనిపించింది .మొన్న ఈ మధ్య నవ్వుల నవాబు నాగ బాబు జబర్దస్త్ వదిలి అదిరింది ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే, నాగబాబు తో పటు చంద్ర మరియు ఆర్ఫీ కూడా జబర్దస్త్ వాడాలి అదిరింది షోకి వెళ్లిన విషయం కూడా తెలిసిందే .

 

ఎంతో మంచిపేరున్న జబర్దస్త్ కి పరువు పోయేంత పని జరిగింది అదేంటంటే కమెడియన్ ఆది టీం లో చేస్తున్న దొరబాబు మరియు పరదేశి మొన్న ఈ మధ్య వ్యభిచారం కేసులో పట్టుబడింది విషయం తెలిసిందే కదా . విరిమీద రూమర్స్ వచినకాడనుండి జబర్దస్త్ గురించి కొందరు గుసగుసలాడుతున్న విషయం మల్లెమాల టీం చెవికి చేరిందట .అయినప్పటికీ తరువాత కూడా వాళ్ళు జబర్దస్త్ లో కనిపించరు .కానీ ఇకమీదట జరగబోయే షెషన్ లో వారు చేయబోవడం లేదని మల్లెమాల నిర్ణయించింది . వారు జబర్దస్త్ లో కొనసాగరని కూడా ప్రకటించింది . దీనితో చేసేదేమిలేదని వారు అదిరిందిలో చేయడానికి సిద్దమౌతున్నారని సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి: