కరోనా కారణంగా దేశంలోని వైద్య సంస్థ ఇక్కట్లకు గురి అవుతూ ఉంది. అయితే దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వారికీ సహాయం చేయడానికి సెలబ్రిటీ లు .పారిశ్రామిక వెతలు ముందుకు వస్తున్నారు . అయితే శత్రుఘ్నసిన్హా 25 కోట్లు ఇవ్వడం చాల తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

 

ఇండ్రస్ట్రీలో 25 కోట్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని అసలు విషయం ఏంటంటే ఆ పెద్ద మొత్తంలో విరాళాలు చూసి ఎవరు చిన్న చిన్న విరాళాలు ఇచ్చేవారు ముందుకు రావడంలేదని వాపోయారు. ఇలాంటి విరాళాలు చాల బాధాకరం అని చెప్పుకొచ్చారు . దేశంలో ఇప్పటివరకు 11944  కేసులు నమోదు కాగా 411  మరణాలు సంభవించాయి మరియు 1414  మంది కరోనా నుండి కోలుకున్నారు 10129  యాక్టీవ్ కేసులు ప్రస్తుతం క్వారంటైన్ ఉన్నాయ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: