కరోనా ప్రభావం ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మహమ్మారి కరోనా నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడానికి మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 

 

 

ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..ఎటు చూసిన అన్ని రంగాలకు కరోనా భారీ షాక్ ఇచ్చింది. 

 

 

 

 

సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే..

 

 

 

 

 

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటులు మద్దతు తెలుపుతూ ఇళ్లలోనే ఉంటూ అయితే కరోనా ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండటంతో  సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే..పేద ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది సినీ తారలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.. అందరికన్నా ఎక్కువగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 4.5 కోటి రూపాయలు విరాళంగా అందజేశారు.. ప్రభాస్ సినిమాలే కాదు ప్రభాస్ మనసు కూడా వెన్న అనే అంటున్నారు ఆయన అభిమానులు ..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: