టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్స్ కి డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంది అనేది వాస్తవం. యాంకర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువగా దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు వాళ్ళకు మంచి ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇప్పుడు దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు వాళ్ళ వలన ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు వాళ్ళను దృష్టి లో పెట్టుకుని సినిమాలు చేస్తూ వస్తున్నారు. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ రశ్మీ. ఆమె తో సినిమా చేయడానికి ఎక్కువగానిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సమాచారం. ఆమెకు అంత క్రేజ్ లేదని టాక్. రేష్మీ సినిమాలు అన్నీ కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. టాలీవుడ్  సినిమాల్లో ఆమె ఇప్పుడు చెయ్యాలి అంటే చాలా వరకు హిట్ ట్రాక్ అనేది ఉండాలి. కాని రేష్మీ కి అది చాలా తక్కువ. లేకపోతే మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తూ ఉంటారు. 

 

దీనిని తట్టుకోలేని కొందరు హీరోయిన్ లు సినిమాలకు కూడా దూరం అయి వెళ్ళిపోయారు. అగ్ర హీరోయిన్ లు గా చేసిన వాళ్ళు కూడా ఈ ముద్ర ను భరించలేక తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పారు. బాలీవుడ్ లో ఏమో గాని మన తెలుగులో మాత్రం ఈ కామెంట్ లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. బాలీవుడ్ దర్శకులు ఎవరూ కూడా రేష్మీ తో సినిమా చేయడానికి గాని ఆసక్తి చూపించడం లేదని సమాచారం. మరి రేష్మీ సినిమాలు చేస్తుందా చేయదా అనేది స్పష్టత లేదు. ఆఫర్లు వచ్చిన అవద్దని చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: