లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరుకూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. లాక్ డౌన్ కారణంగా అన్ని దేశాలలో రవాణా మొత్తం స్తంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా రవాణా సంస్థ బ్రేక్ పడడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండి పోయారు. నిలిచిపోయిన ప్రజలు ఎప్పుడెప్పుచు తమ సొంత స్థలాలకు వెళ్లాలా అని ఎదురు చూస్తున్నారు. హీరో సంజయ్ దత్ ఫ్యామిలీ లాక్ డౌన్ కు ముందు దుబాయ్ వెళ్లారట లాక్ డౌన్ విధించగానే అక్కడనే భార్య పిల్లలు ఉండి పోయారంటా.

 

తాను ఒక్కడే ఇండియాలో ని తన నివాసంలో ఉంటున్నాడట .అయితే తన భార్య పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో తెలియక విచారం లో ఉన్నాడట. జీవితంలో ఎన్నో లాక్ డౌన్లు చూశాను కానీ ఇలాంటి లాక్ డౌన్ నేను ఎప్పుడు  అనుభవించలేదని అంటున్నాడు సంజయ్.  మున్నాభాయ్ ప్ర‌స్తుతం  బిజులోని డైలాగ్స్‌ని ప్రాక్టీస్‌ చేయడంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టానని అంటున్నారు. ఖాళీ స‌మ‌యాల‌లో త‌న ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతూ కాలం గ‌డుపుతున్నాడ‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: