టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన కొడుకుతో కలసి ఓ గీతాన్ని ఆలపించారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హీల్ ది వరల్డ్ అనే శీర్షికతో ఈ వీడియో ఉంటుంది. చాల వినసొంపుగా మరియు ఆకట్టుకునే విధంగా వీడియోని డైరెక్టర్ రూపొందించాడు . ఓ దేవా ఈ కరోనా మహమ్మారి నుండి మీ దయ ఉంచి  'ప్రపంచాన్ని నయం చేయండి' అని చాల అద్భుతంగా డైరెక్టర్ అనూప్ రూబెన్స్ రూపొందించారు.

 

అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్  కోటి, కీరవాణి, రఘు కుంచే మరియు కీరవాణి వంటి దర్శకులు కూడా తమ గీతాలతో ప్రజలను చైతన్య పరుస్తూనే ఉన్నారు . అదేవిధంగా చౌరాస్తా బ్యాండ్ వారు కూడా ఓ మంచి గీతాన్ని తెలుగు ప్రజలకొరకు ఆలపించారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: