కరోనా ఎఫెక్ట్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ టైం లో సెలబ్రిటీస్ అందరు తమ ఇన్నర్ టాలెంట్ చూపిస్తున్నారు. వంటా వార్పు ప్రోగ్రామ్ దాదాపు ముగియగా ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎప్పుడు కిచెన్ వైపు చూడని వారు కూడా వెళ్లి వాళ్లకు కావాల్సిన వెరైటీ డిష్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అందరిలో డిఫరెంట్ గా చేయాలని ఆలోచించే పాయల్ కొత్త కొత్తగా చేస్తుంది. 

 

ఇంతకీ పాయల్ ఏం చేసింది అంటే.. ఒంటి మీద నూలుపోగు లేకుండా.. జస్ట్ ఒక దిండు మాత్రమే అడ్డు పెట్టుకుని కనిపించింది. ఆ ఫోటో పాయల్ ఫ్యాన్స్ పండుగ చేసుకోగా.. ఇప్పుడు ఏకంగా పేపర్ తో మళ్ళీ అదే సేమ్ స్టైల్ ఇచ్చింది అమ్మడు. ఆరెక్స్ 100 సినిమాతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయినా ఈ హాట్ బేబీ తను చేసే క్రేజీ పనులతో కూడా అందరిని అలరిస్తుంది. దిండుతో కనబడ్డది సరే.. లేటెస్ట్ గా పేపర్ తో కనిపించి షాక్ ఇచ్చింది. కొందరు ఆకతాయిలు బేబీ పేపర్ చిరిగిపోద్ది జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఫోటో షూట్స్ చేయడం హీరోయిన్స్ కు కామనే.. ఐతే లాక్ డౌన్ టైం లో కూడా తన ఫాన్స్ ను ఏమాత్రం డిజప్పాయింట్ చెయ్యట్లేదు పాయల్ రాజ్ పుత్. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఆడియెన్స్ కు దగ్గరవుతుంది. ఈ పేపర్ కవరింగ్ చూస్తే అహ నా పెళ్ళంటా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గుర్తుకురాక మానదు. 

 

ఇక సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ చివర్లో వెంకీమామతో హిట్ అందుకున్న పాయల్ ఈ ఇయర్ మొదట్లో వచ్చిన డిస్కో రాజాతో ప్లాప్ చవిచూసింది. లేటెస్ట్ గా అమ్మడి చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆరెక్స్ 100 లాంటి సినిమా మరోటి పడితే పాయల్ ఇక తెలుగులో సెటిల్ అయినట్టే లెక్క. ఆ అవకాశం కోసమే అమ్మడు కూడా వెయిట్ చేస్తుందని తెలుస్తుంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

How’s my new outfit 😎? Make every outfit count 🥰 #madewithstyle . P.c and styling @theessdee 📸

A post shared by Payal Rajput (@rajputpaayal) on

మరింత సమాచారం తెలుసుకోండి: