కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడం తో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచల న నిర్ణయాల ను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించను న్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు.. ఇక పోతే కరోనా నుంచి ప్రజలు తమను తాము కాపాడు కోవడాని కి సినీ రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు.. 

 

 

 

 

కరోనా మహమ్మారి ని ఇంట్లో నే ఉంటూ కట్టడి చేయాల ని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమాను లకు సూచనలు ఇస్తూ ప్రజల ను ఆకర్షించడాని కి సోషల్ మీడియా లో వీడియోల ను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మీ లాక్ డౌన్ లో ఇంట్లో ఏం చేస్తుంది అనే విషయా లకు సంబంధించి న వీడియో ను సోషల్ మీడియా లో అభిమానుల తో పంచుకుంది..ఆ వీడియో లో హైర్ కేర్ కోసం వాళ్ళ అమ్మమ్మ చెప్పిన టిప్ ఎలా తయారు చేసుకోవా లో చూపించింది.. అంతే కాకుండా దానిని తాను తన కూతురు ట్రై చేశారు.. పట్టులాంటి కురులు వస్తాయని తెలిపింది.. 

 

 

 

ఆ తర్వాత తన ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్లను కూడా తన కుటుంబ సభ్యులు గా చూస్తానని చెబుతుంది లక్ష్మి. వాటి ఆలన పాలన చూసుకుంటూ హాయి గా టైమ్ పాస్ చేస్తున్నానని వీడియో లో చూపించింది ..ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్ల విమర్శ లు కూడా అందుకుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: