టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ లు గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లు సమంతా  కాజల్. ఇద్దరూ కూడా అగ్ర హీరోలతో సినిమాలు చేసారు మంచి మంచి విజయాలు నమోదు చేసారు. అగ్ర హీరోలతో సినిమా ఆఫర్లను వాళ్ళు ఇద్దరు కూడా దక్కించుకున్నారు. కెరీర్ లో పీక్ దశలో ఉన్న సమయంలో ఇద్దరూ కూడా గొడవలు పడ్డారని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ తో కలిసి వీరు ఇద్దరు ఒక సినిమా చేసారు. ఆ సినిమా తర్వాత సమంతా ప్రవర్తన ల కొన్ని మార్పులు రావడం ఆమెకు వరుస ఆఫర్లు రావడం అనేది జరిగింది. 

 

ఆ విషయాన్ని ఆమె తట్టుకోలేకపోయింది అని సమంతా భావన. కాజల్ సమంతా ఇద్దరూ ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ లు అయ్యారు. దూకుడు సినిమాలో ముందు కాజల్ ని తీసుకోవాలని మహేష్ బాబు భావించాడు. కాని దర్శకుడు వద్దు అనడం తో సమంతా ను తీసుకున్నారు అని అంటూ ఉంటారు. ఆమె తో సినిమా చెయ్యాలని ముందు మహేష్ బాబు కి లేదని అందుకే దర్శకుడు భావించాడని ఆమె ఒత్తిడి తోనే మహేష్ బాబు కాజల్ ని తీసుకోవాలని అనుకున్నాడని కాని తర్వాత సమంతా ను ఎంపిక చేసారని అంటూ ఉంటారు. 

 

సినిమా తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు బాగా పెరిగాయి అనేది టాలీవుడ్ జనాలు చెప్పే మాట. అందుకే వీరు ఇద్దరికీ రెండు మూడు సినిమాల్లో ఆఫర్లు కలిసి వచ్చినా సరే వాళ్ళు చేసేది లేదని స్పష్టంగా చెప్పారని అంటారు. ఈగ సినిమాలో ఆమెను తీసుకోవాలని రాజమౌళి భావించిన తర్వాత తాను నటిస్తా అని సమంతా ముందుకు వెళ్ళింది అని అది ఏ మాత్రం కూడా ఆమెకు నచ్చలేదని ఆ తర్వాత ఒక కార్యక్రమం లో ఎదురు పడినా సరే వాళ్ళు ఇద్దరో మాట్లాడుకోలేదు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: