వెంకటేష్ సౌందర్య... వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే చాలు కొన్నాళ్ళ క్రితం ఒక సంచలనం. వీరు ఇద్దరూ కలిసి నటిస్తున్నారు అంటే చాలు ప్రేక్షకులు అలా చూస్తుండి పోయే వారు అప్పట్లో. ఆ విధంగా వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. వీరి కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసే వాళ్ళు. పవిత్ర బంధం సినిమాలో వీళ్ళు ఇద్దరూ భార్యా భర్తలు గా కలిసి నటించారు. ఆ తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియు రాలు సినిమాలో కూడా వీళ్ళు కలిసి నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఇప్పటికి కూడా ఒక సంచలనమే.

 

వీళ్ళు నిజంగా భార్యా భర్తలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏ స్థాయిలో వీరి కాంబినేషన్ ఆకట్టుకుందో చెప్పుకోవచ్చు. వీరు ఆ విధంగా ప్రేక్షకులను అలరించారు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దర్శక నిర్మాతలు కూడా వీరితో కలిసి సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించే వారు అప్పట్లో. ఆ విధంగా ఆకట్టుకుంది ఈ జంట. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే అందులో ఉండే పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేవి. ఆ విధంగా ఉండేది సినిమా... ఇక ఈ సినిమాలకు లాభాలు కూడా బాగా వచ్చేవి. 

 

వీరిద్దరిని చూసి పెళ్లి చేసుకున్నారా లేక ప్రేమలో ఉన్నారా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏ స్థాయిలో వీరి జంట ఆకట్టుకునేదో అర్ధం చేసుకోవచ్చు. సౌందర్య మరణించిన తర్వాత వెంకటేష్ చాలా రోజుల పాటు బయటకు కూడా రాలేదు అని చెప్తారు. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆయన మాత్రం చాలా వరకు అప్పుడు ఒత్తిడి లోకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: